హుజూర్ నగర్ లో కార్యకర్తల , విలేకర్ల సమావేశం

Spread the love

MP కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు హుజూర్ నగర్ లో కార్యకర్తల సమావేశం, విలేకర్ల సమా వేశం నిర్వహించి ఈనెల17 సాయంత్రం న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు.
👉 ఏ విధంగానైతే నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషి వల్ల దేశంలోనే అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వం చేశారో అదేవిధంగా ఈ సభకు కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అతిపెద్ద సంఖ్యలో, రికార్డు స్థాయిలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
వెంకట రెడ్డి,PRO.

Related Posts

You cannot copy content of this page