శుభం కన్వెన్షన్ లో జరిగిన యాదవ విద్యావంతుల వేదిక

Spread the love

ఆగస్టు 13న యాదవ యుద్ధభేరి చలో హైదరాబాద్
నేడు శుభం కన్వెన్షన్ లో జరిగిన యాదవ విద్యావంతుల వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చలాకాని వెంకట్ యాదవ్ గారు పిలుపునిచ్చారు

        తెలంగాణ రాష్ట్రంలోని 24 యాదవ సంఘాల నాయకులు సమన్వయ కమిటీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా రానున్న తెలంగాణ ఎన్నికలలో  జనాభా నిష్పత్తి ప్రకారం 22 సీట్లు ప్రకటించాలని అదేవిధంగా జనగణన కుల గణన ఆధారంగా  జరగాలని జనాభా నిష్పత్తి ప్రకారం యాదవులే చైర్మన్గా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి  బడ్జెట్ కేటాయించాలని యాదవులకు సంబంధించిన సంఘాలన్నీ సమస్యల పరిష్కారం కోసం కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఆగస్టు 13న హైదరాబాదులో లక్షలాది మంది యాదవులతో శక్తి ప్రదర్శన చేసి యాదవ యుద్ధభేరి మోగించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల నాయకులను ఆహ్వానించి  వారిపైఒత్తిడి చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈరోజు సమావేశంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క నాయకులు బాధ్యతలని భుజాన వేసుకొని  సైనికులుగా  సమరానికి సిద్ధం కావాలని,యాదవ విద్యావంతుల వేదిక  రాష్ట్ర అధ్యక్షులు చలగాని వెంకట్ యాదవ్ గారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు,కోకాపేట శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చింతల్ రవీందర్ యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు,వర్రే  వెంకటేశ్వర్లు యాదవ్ గారు మాజీ సమాచార కమిషనర్, ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణ్ యాదవ్ గారు, లాస్య ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి శెట్టి  వంశీ మోహన్ యాదవ్ గారు, భారత యాదవ సమితి దాసరి నగేష్ యాదవ్ గారు, సిద్ధి రమేష్ యాదవ్ గారు,యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాదం బాలరాజు యాదవ్ గారు, బీనవేని మల్లేష్ యాదవ్ గారు, గంగుల మధు యాదవ్ గారు ,ఉద్య నాయకురాలు మేకల లలిత యాదవ్ గారు యాదవ సేవా సంఘం నాయకులు అల్లాడి శరత్ యాదవ్ గారు,యాదవ ఉద్యోగుల సంఘం నాయకులు అబ్బు శ్రీనివాస్ యాదవ్ గారు తదితర అనేకమంది విద్యావంతులు,ఉద్యోగులు సామాజిక ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Related Posts

You cannot copy content of this page