జేపీ నగర్ నుంచి sbi కాలనీ వరుకు నిర్మిస్తున్న లింక్ రోడ్

జేపీ నగర్ నుంచి sbi కాలనీ వరుకు నిర్మిస్తున్న లింక్ రోడ్

SAKSHITHA NEWS


A link road is being constructed from JP Nagar to SBI Colony

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబియ గౌసిద్దిన్ , మరియు మేడ్చల్ మైనారిటీ సెల్ అధ్యక్షలు గౌసుద్దీన్ జేపీ నగర్ లో జేపీ నగర్ నుంచి sbi కాలనీ వరుకు నిర్మిస్తున్న లింక్ రోడ్ , వివేకనంద నగర్ నుంచి sbi కాలనీ వరుకు 3000000 వ్యయం తో నిర్మిస్తున్న 2 లింక్ రోడ్స్ ని మరియు RG నగర్ గల E బ్లాక్ లో 2000000 వ్యయం తో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.

. మాధవరం కృష్ణారావు ; సబియా గౌసిద్దీన్ .ఎన్నికల సందర్బంగా ఇచ్చిన వాగ్దనాలను 80% పూర్తి చేసారు. కార్యక్రంలో DE ఆనంద్ ., AE రంజిత్ కుమార్, నీటి పనులు డిజిఎం రవి , డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య , కోఆర్డినేటర్ వీరారెడ్డి , రియాజ్, సలావుద్దీన్,శమ్మ, రాంబాబు, అషు


జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి , మహిళా సంగం అధ్యక్షులు పార్వతమ్మ, బాబా బస్తి వాసులు, నరసింహ రెడ్డీ, గణపతి, సుమ, శ్రీనివాస్ రెడ్డీ, జగన్, రేవతి, కళ్యాణ్ నాయక్, గ్యానేశ్వర్, లక్ష్మీ, సత్యవతి, ఖాజా, అనసూయ, మీర్జా అస్లాం, దుర్గ, చిన్న, అమిత్ భాయ్, మల్లికార్జున్.యోగి మరియు లక్ష్మీ పాలుగున్నారు.


SAKSHITHA NEWS