పరిసరాల పరిశుభ్రతపై అవగాహన అవసరం :-కలెక్టర్

Spread the love

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన అవసరం :-కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ఆధ్వర్యంలో మంగళవారం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించారు.ఈనెల 21న కళింగపట్నం బీచ్ క్లీనింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి పర్యావరణ అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వరకు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page