రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ప్రజాప్రతినిధులు

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు పరిధిలోని మాచర్ల గ్రామానికి చెందిన రైతు కురువ తాయప్ప మరణించారు వారి కుటుంబ సభ్యులకు భార్య కురువ లక్ష్మి కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి * ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ , ఎంపీపి విజయ్ చేతుల మీదుగా రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.

ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధిరామప్ప, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, రమేష్ నాయుడు, మోనేష్ మారోజు, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, నర్సింహులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page