SAKSHITHA NEWS

ఘనంగా శ్రీ స్వర్గీయ మానిక్ రావు 7 వ వర్ధంతి జరిపినారు, ఈ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రి లో వీలు చైర్లు మరియు బెడ్స్,శ్రీమతి శశిప్రభ మానిక్ రావు ,దానంచేశారు,అలాగే అన్న దానం కూడ చేశారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ సాక్షిత ; తాండూర్ పట్టణము లో స్వర్గీయ M. మానికిరావు 7వ వర్ధంతి ఘనముగా జరుపు కోవడం జరిగింది.శ్రీమతి శశి ప్రభ మానిక్ రావు ,సమాధిని సందర్శించినారు.పీపుల్స్ కళ శాలలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాణిక్ రావు ఫొటోకు నివాళులు అర్పించారు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వీలు చైర్లు మరియు బెడ్ మంచం డునెట్ చేశారు.అలాగే ఆసుపత్రిలో అన్న దానం కూడ చేశారు.

ఈ సందర్బంగా మతి శశుప్రభ మాణిక్ రావు మాట్లాడుతూ, ఎల్లప్పుడు పేదల గురించి పరితపించే వారని, తెలంగాణ గురించి తెగించి పోరాటం చేసిన గొప్ప నాయకుడని, బలహీన వర్గాల గురించి కృషి చేసే వారని తెలుపుతూ, తాండూర్ కు ఇప్పటి వరకు ఒక్క BED కాలేజ్ గాని, ఇంజనీరింగ్, డైట్, కాలేజ్ లు ఇంత వరకు ఎవరు తెలేక పోయారని, మాణిక్ రావు గారు,రాజకీయ లలో ఉంటే తెచ్చే వారెమో అనిపిస్తుందన్నారు.

వర్ధంతి సందర్బంగా తాండూర్ లో ఉన్న ప్రతి వారికి, రాజకీయ పార్టీల నాయకులకు కూడా దన్యావాదలు తెలియ జేశారు అందరూ సమాజ అభివృద్ధి కొరకు పాటు పడాలని మాణిక్ రావు ఆశయాలు సాధించుటకు పాటు పడాలన్నారు, ఇట్టి కార్యక్రమం లో శ్రీ లక్షమా రెడ్డి మాజీ జిల్లా కోపరేటివ్ చైర్మన్ .N. రామకృష్ణ , హైకోర్టు అడ్వాకేట్,కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ అడ్వాయిజర్ . ముస్తప . జె. కిష్టయ్య ముదిరాజ్ . రఘు మారాజ్ .తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS