రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

Spread the love

127 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్బంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చేసినందుకు అలాగే తమ కానీవాసులకు ఎలా వేళల అండగా ఉంటూ తన సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేసి ఘనంగా సత్కరించారు,
అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తమ సంక్షేమ సంగం వారి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ కె పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అందరు ఏకగ్రీవ తీర్మానంచేసారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ అడ్విసోర్స్ జె రాఘవులు, ఎన్. శ్రీనివాస్, సంతి భూషణ్, ఏస్. ఆనందన్, ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎం విశ్వనాథం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, బి. వెంకటేష్, పి భాను చందర్, సెక్రటరీ కే గణేష్, జాయింట్ సెక్రటరీ, సుమన్ ఆనంద్, ట్రెసెరేర్ ఎం పద్మనాభ రెడ్డి, ఆర్గనిసింగ్ సెక్రెటరీస్ శేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎస్ డి జాఫ్ఫార్, విష్ణు, కె ప్రసాద్, ఆర్గనైజర్స్ శ్రీను, హనుమంతు, రామయ్య, రత్తయ్య, చంద్ర మోహన్, కె శ్రీనివాస్ రావు,ఈ చంద్ర శేఖర్,నరసింహ రెడ్డి,రామచంద్ర రెడ్డి, మోహన్, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page