కోలన్ అభిషేక్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని

Spread the love

రక్షా బంధన్ సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని,యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్ ,మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి.

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి కి,యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి కి రాఖీలు కట్టడం జరిగింది. భాగంగా మేయర్ కుటుంబ సభ్యులు సోదర సోదరీ మణుల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రాఖీ సందర్భంగా ప్రజలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page