![పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు 1 WhatsApp Image 2023 08 14 at 11.56.05 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-14-at-11.56.05-AM.jpeg)
![పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు 2 WhatsApp Image 2023 08 14 at 11.56.05 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-14-at-11.56.05-AM-1024x683.jpeg)
*సాక్షిత : పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ , డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ , ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ వసుంధర ,డిప్యూటీ సూపరంటెండెంట్ ,RMO ప్రవీణ ,HDS సభ్యులు శ్రీనివాస్ పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.