భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్ కు చేరుకొని అక్కడ విక్రేతలను, వ్యాపారులను ప్రతి ఒక్కరిని కలిసి వారి పని,సమస్యలు, పెరుగుతున్న ధరలు గురించి చర్చించి వారి భవిష్యత్తు ఆకాంక్షలను తెలుసుకోవడం జరిగింది..
–కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ