దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌

దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌ను దిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రధాని…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…
Whatsapp Image 2024 01 13 At 5.19.26 Pm

రాష్ట్రంలోనే అతిపెద్ద చందమామ కిడ్స్ స్టూడియోని ప్రారంభించిన రాపర్తి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాదులోని అమీనాబాద్ దగ్గరలో చందమామ కిడ్స్ స్టూడియో లీఫ్ స్టూడియో ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఇండోర్ మరియు అవుట్డోర్ విలేజ్ సెట్స్ తో ఈ స్టూడియో ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి తెలంగాణ…

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్

భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్ కు చేరుకొని అక్కడ విక్రేతలను, వ్యాపారులను ప్రతి ఒక్కరిని కలిసి వారి పని,సమస్యలు, పెరుగుతున్న ధరలు గురించి చర్చించి వారి భవిష్యత్తు ఆకాంక్షలను తెలుసుకోవడం జరిగింది.. –కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన వైల్డ్ లైఫ్ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. క్లియరెన్స్‌లు పొందటానికి…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్

సాక్షిత సిద్దిపేట* : ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల…

జగనన్న కాలనీలు అతిపెద్ద స్కాం

జగనన్న కాలనీలు అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు పచ్చి మోసమని, పెద్ద స్కామ్ అని జనసేన ఏనాడో చెప్పింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదలకు అందరికీ కన్నీళ్లు అనే యాష్ ట్యాగ్ తో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలో…

అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర

The largest fair is the Edupayala fair మెదక్: తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర జరుగుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే…

You cannot copy content of this page