మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ లో ప్రభుత్వ ఆస్పటల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు రాష్ట్ర ఎంపీపీల ఫారం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు…
భారతదేశంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్ పూర్ మార్కెట్ కు చేరుకొని అక్కడ విక్రేతలను, వ్యాపారులను ప్రతి ఒక్కరిని కలిసి వారి పని,సమస్యలు, పెరుగుతున్న ధరలు గురించి చర్చించి వారి భవిష్యత్తు ఆకాంక్షలను తెలుసుకోవడం జరిగింది.. –కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…