SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుండి తొలగించాలని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


ఎమ్మెల్యే వినతికి కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు అమ్రాది నర్సిములు, విజయ్ కుమార్, మాణిక్ ప్రభు, శ్రీరాములు, వేణుగోపాల్, మాణిక్యం , రఘునందం, రాజ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS