SAKSHITHA NEWS

మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మన ఒంటిమీద బట్టలు కూడా ఉండవు..

మహబూబాబాద్ లో చాలా దందాలు ఉన్నాయి.. కానీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు..

కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే విద్వంసం ఎక్కువగా ఉంది..

ప్రజలకు ఏ..ఇబ్బంది వచ్చినా మేము వారి పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటాం.. ఓటు విలువ తెలుసుకోండి.. బిఆర్ఎస్ కు గుణపాఠం నేర్పండి..

-మహబూబాబాద్ లో తీన్మార్ మల్లన్న..


SAKSHITHA NEWS