సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి
మండలం చింతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు..
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు..
Related Posts
చిన్నగుంటపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు
SAKSHITHA NEWS జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చిమనగుంటపల్లి గ్రామంలో మంగళవారం వనపర్తి జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించడం జరిగింది.*ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య మాట్లాడుతూ నిషేద భూములు మరియు…
శంకర్పల్లి నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు పాదయాత్ర
SAKSHITHA NEWS శంకర్పల్లి నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు పాదయాత్ర శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ మందిర్ నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి మందిరం వరకు పాదయాత్రగా చేరుకొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న జై…