కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ కు చెందిన ఎస్.రాజు కుమార్తె శరణ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని అశ్రాయించారు. స్పందించిన ఎమ్మెల్సీ గారు కేసీఆర్ ప్రభుత్వం తరపున రూ.2.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ఓసీ మంజూరు చేయించి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, కుత్బుల్లాపూర్ సర్కిల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, వెంకటేష్ పటేల్, బెంబడి నరేందర్ రెడ్డి, రామడుగు సిద్దయ్య, శివ, తదితరులు పాల్గొన్నారు.
Related Posts
SAKSHITHA NEWS Hanuman Jayanti celebrations in Mikila village శంకర్పల్లి :జూన్ 1 : మోకిలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి భక్తుల రద్దీతో ఉత్సవంగా జరిగినాయి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ ఆలయ పూజారి…
SAKSHITHA NEWS Rice sticks are kindling సాక్షిత న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి : వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమిలో సారం తగ్గుతోంది. దీనిపై వ్యవసాయాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు. భూసారం తగ్గడంతో పాటు…
SAKSHITHA NEWS Collector visited Kondagattu Anjaneya Swamy temple on Friday evening జగిత్యాల జిల్లా// కొండగట్టు శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా … దేవాదాయ శాఖ, జిల్లా…
SAKSHITHA NEWS At the famous shrine Anjanna Kshetra in Kondagattu from today to Saturday జగిత్యాల జిల్లా // ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో నేటి నుంచి శనివారం వరకు… పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు…
SAKSHITHA NEWS Farmers need not worry about seeds required for monsoon cultivation వర్షాకాలం సాగుకు అవసరమైన విత్తనాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…….. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ * ప్రభుత్వ బడుల్లో…
SAKSHITHA NEWS Action should be taken against traders selling fake seeds రైతాంగానికి కావలసిన ఎరువులు,విత్తనాలు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచాలి.నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.రైతు బంధు సహాయం వెంటనే చెల్లించాలి.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
SAKSHITHA NEWS If artificial shortage of seeds and fertilizers is created, action will be taken వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలి. విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక.…
SAKSHITHA NEWS Inspections at seed dealers’ shops in Shankarpally శంకర్పల్లి : మే 31: (సాక్షిత ) శుక్రవారం శంకర్పల్లి లోని సీడ్ డీలర్ల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పి సురేష్ బాబు డిప్యూటీ తహసిల్దార్ అద్వర్యంలో…
SAKSHITHA NEWS There was no shortage of farmers in the previous Telangana state government కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి కొరత లేదు.. కనీసం గత ప్రభుత్వం అమలు…
SAKSHITHA NEWS Laksh Pusparchana grandly in Balsamari _ భక్తులతో కిట కిటలాడిన ఆలయ ప్రాంగణం_ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు దరూరి రాఘవా చార్యులు సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి (పిల్లలమర్రి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ…