SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమంలో చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్,శ్రీనివాస్ నగర్,వివేకానంద్ నగర్,భగత్ సింగ్ నగర్ పాఠశాలలో కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ జాతీయ జెండా ఆవిష్కరణ మరియు పాఠశాలల ప్రగతి నివేదిక కార్యక్రమాలలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల పిల్లకు ఉన్నతమైన విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను మౌలిక సదుపాయాలు,భవనాల అభివృద్ధి చేస్తున్నారు మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్,గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు మహిళ నాయకురాలు యూవజన నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS