SAKSHITHA NEWS

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో లసంగల్ల కిష్టయ్య కూతురు శైలజ వివాహం మరియు మైలారం మల్లేష్ కూతురు స్వాతి వివాహం ఉందని ఇద్దరిదీ నిరుపేద కుటుంబం అని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఇట్టి విషయాన్ని తెలిపిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుమారుడు యువ నాయకులు గూడెం విక్రంరెడ్డి* ద్వారా ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున మొత్తం 20000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వివాహ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో గుమ్మడిదల మండల వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్ పార్టీ ఉపాధ్యక్షులు జంగిటి మల్లేష్.పార్టీ జనరల్ సెక్రటరీ తుడుం కాంతారావు. మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండగళ్ల వెంకటేష్.మాజీ ఉపసర్పంచ్ భార్గవ చారి. రెడ్డి సంఘం అధ్యక్షులు క్యతం బల్ రెడ్డి. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పుట్ట నాగులు.పార్టీ సీనియర్ నాయకులు. గుండగల రాజు. లసంగల్ల యాదగిరి.దేవా.రాహుల మహేష్. తలారి రాజు.నాగరాజు సత్తయ్య. నాగరాజు మహమ్మద్ సర్వర్ ఆవుల కుమార్ బత్తుల పోశయ్య ఈశ్వర్ నర్సింగ్ గౌడ్ నక్క విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS