SAKSHITHA NEWS

*పల్నాడు జిల్లా. పిడుగురాళ్ల: పట్టణ బొడ్రాయి సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి*
గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన
పిడుగురాళ్ల బొడ్రాయి సెంటర్లో జరిగింది.

స్థానికులు
తెలిపిన వివరాల ప్రకారం..

ప్రతిరోజు కూరగాయల
మార్కెట్లో పనిచేస్తూ కనిపిస్తాడని, వచ్చిన డబ్బులతో తాగి గుడి లోపలే నిద్రపోతాడని తెలిపారు.

ఎప్పట్లాగే రాత్రి కూడా పనిచేసివచ్చి గుడిలో పడుకున్నాడని,తెల్లారేసరికి చనిపోయి ఉన్నాడనిస్థానికులు
వివరించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS