అరసవల్లి రోడ్డులో శ్రీ రమ్య తిరుమల ఆలయంలో యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం

Spread the love

శ్రీ శ్రీ సంప్రదాయ సాహిత్య రంగం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి రోడ్డులో ఉన్న శ్రీ రమ్య తిరుమల ఆలయంలోఈ రోజు ఆదివారం యాత్రికుల కొరకు మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కరి.రంగనాథ వేణు మాధవాచార్యులు, భక్త బృందం పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page