SAKSHITHA NEWS

*విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి.*

*పల్నాడు జిల్లా.*

క్రోసూరు మండలం బలెమర్రు గ్రామంలో పంట పొలంలో విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి చెందాయి.

మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు 80 గొర్లను సమీపంలోని బలెమర్రు గ్రామం లోని రైతుకు పంట పొలంలో పెంట కడతానికి వచ్చిన 80 గొర్లు.

రాత్రి వచ్చిన ఈదురు గాలులకు పంట పొలంలో ఉన్న విద్యుత్ తీగల తెగి 80 గొర్రెలు మృతి.

సుమారు పది లక్షల పైగా నష్టం వాటిలిందని లబోదిబో అంటున్న, గొర్రెల యజమానులు.


SAKSHITHA NEWS