SAKSHITHA NEWS

సరూర్ నగర్ స్టేడియంలో శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభకు భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి వెళ్లిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,


*
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,129 డివిజన్ మెమ్బర్షిప్ ఇంచార్జ్ నీలి రహమతుల్లా, మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్,కొంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గౌడ్,సురేందర్ రెడ్డి,ఇబ్రహిం, అర్కల విజయ్ గౌడ్,చింతకింది సురేష్, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,అరుణ్ రెడ్డి,మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,ధర్మ రెడ్డి,పూర్ణచందర్,మాధవ రెడ్డి, బండి అవినాష్,లక్ష్మణ్,సత్యనారాయణ,సత్యనారాయణ,మిద్దెల సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS