భారాస పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభకు 124 డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లతో కలిసి మియపూర్ నరైన్ గార్డెన్స్ లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లడం జరిగింది.
మహిళా నాయకురాళ్లతో కలిసి మియపూర్ నరైన్ గార్డెన్స్ లోని సభా ప్రాంగణానికి ర్యాలీ
Related Posts
అడ్డంకులు ఎదురైనా లోపాలు ఎత్తి చూపుతాం: KTR
SAKSHITHA NEWS అడ్డంకులు ఎదురైనా లోపాలు ఎత్తి చూపుతాం: KTR ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు వెళ్లకుండా తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. ‘సమస్యలు తెలుసుకునేందుకు మా నేతలు వెళ్తున్నారు. వెంటనే వారిని విడుదల చేయాలి.…
ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాలకు తాళంవేసి నీరసన
SAKSHITHA NEWS ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాలకు తాళంవేసి నీరసన వ్యక్తం చేసిన ఆరగిద్ద ప్రజలు గట్టు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందువల గ్రామ ప్రజలు సోమవారం పాఠశాలకు తాళం వేసి…