SAKSHITHA NEWS

టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా గా మార్కాపురం ప్రకటిస్తాం: చంద్రబాబు

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రకాష్ కేంద్రమైన మార్కాపురం ను జిల్లా చేయడంతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి
చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన
నెల్లూరు లో జరిగిన జోన్- 4 సమావేశంలో కోరిన
మార్కాపురం మండల నాయకులు.

స్పందించిన చంద్రబాబు.. తప్పకుండా మార్కాపురం జిల్లా
చేస్తామన్నారు. దాంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు ను
పూర్తి చేస్తాం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు


SAKSHITHA NEWS