తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా గా మార్కాపురం ప్రకటిస్తాం: చంద్రబాబు

టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా గా మార్కాపురం ప్రకటిస్తాం: చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రకాష్ కేంద్రమైన మార్కాపురం ను జిల్లా చేయడంతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతననెల్లూరు లో జరిగిన జోన్-…

You cannot copy content of this page