ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400…
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్’…
డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్క్రైమ్ హెల్ప్లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ…
మహబూబ్నగర్:బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్నగర్లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన…
పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో…
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలే.. తెలంగాణ వచ్చాకే అన్నదాతలకు పెద్దపీట.. గొల్లపల్లి, ఈర్లపల్లి, తాండలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు. జోగులాంబ టీవీ ప్రతినిధి,జడ్చర్ల: జడ్చర్ల నమండలం గొల్లపల్లి, ఈర్లపల్లి, తాండలో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి…
9 ఏళ్లయిన డబల్ బెడ్రూమ్లు ఒక్కరికైనా ఇచ్చారా!? గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామానికి చెందిన 30మంది BRS పార్టీకి చెందిన యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి బిజెపి…
తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం…
సాక్షిత : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని కదం తొక్కి ముందుకు కదిలిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ బండారి లేఔట్ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి…
టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లా గా మార్కాపురం ప్రకటిస్తాం: చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రకాష్ కేంద్రమైన మార్కాపురం ను జిల్లా చేయడంతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతననెల్లూరు లో జరిగిన జోన్-…