పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు – సీఐ బీమా నాయక్

Spread the love

మార్కాపురంలో పదో తరగతి పరీక్షల కేంద్రల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్య టిస్తున్నట్లు మార్కాపురం సిఐ భీమా నాయక్ ఎస్సై శశి కుమార్ రూరల్ ఎస్సై సుమన్ అన్నారు. పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page