తెలంగాణ రాష్టంలో గిరిపుత్రులకు ఘననీయమైన గుర్తింపు

Spread the love


In Telangana state, Giriputras have a proud recognition

తెలంగాణ రాష్టంలో గిరిపుత్రులకు ఘననీయమైన గుర్తింపు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ తండా సమీపంలోని పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలో నిర్వహించిన గిరిజన అభినందన సభలో పాల్గొన్నారు.

▪️దేశంలో పరిపాలన సౌలభ్యం కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ దన్నారు.

▪️ జనాభ ప్రాతిపదికన గిరిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్లు పెంచిన గిరిజన బాంధవుడు సీఎం కెసిఆర్ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page