ప్రజలకు భరోసా కల్పించేందుకే ప్రజా గోస కార్యక్రమం: బీజేపీ

Spread the love


Praja Gosa program to reassure people: BJP

ప్రజలకు భరోసా కల్పించేందుకే ప్రజా గోస కార్యక్రమం: బీజేపీ

చింతలకుంట:ప్రజలకు భరోసా కల్పించేందుకే బీజేపీ ఆద్వర్యంలో ప్రజా గోసన ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏర్పాటు.

ఆమె జోగులాంబ గద్వాల జిల్లా కే. టీ దొడ్డి మండలం చింతల కుంట గ్రామం నుంచి యాత్ర ప్రారంభించింది. టిఆర్ఎస్ చేస్తున్న ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజలకు తెలియజేయాలని ప్రజలకు ఉన్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వారి సమస్యల పరిష్కారం చూపడానికి ప్రజల తరపున యుద్ధం చేయడానికి సిద్ధమై మీ ముందుకు రావడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page