*శివ మారుతి అయ్యప్ప మందిరంలో స్వాములకు అన్నదానం

Spread the love

Annadanam to lords in Shiva Maruti Ayyappa Mandir

శివ మారుతి అయ్యప్ప మందిరంలో స్వాములకు అన్నదానం చేసిన చిట్టిరెడ్డి శేఖర్ రెడ్డి దంపతులు

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని సాయి బాలాజీ టౌన్షిప్ కు చెందిన చిట్టిరెడ్డి శేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లెల శేఖర్ రెడ్డి, బత్తిని నాగేశ్వర్ రెడ్డి మరియు నిర్వాహకులు గో్లెపు చంద్రశేఖర్, మోముల బసప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మాజీ కౌన్సిలర్ యుగంధర్,

బొబ్బిలి ప్రవీణ్, మంజుశ్రీ రఘు, చింటూ స్వామి, వేమన మురళీ స్వామి, రెటికల్ నందీశ్వర్ స్వామి, సుజ్జివన్ స్వామి, శ్యాంస్వామి, మధు స్వామి, భద్రప్పస్వామి, అశోక్ స్వామి, విజయ్ స్వామి, వెంకటేష్ గౌడ్ స్వామి, క్యూసెట్ శీను మరియు అన్నదాత కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page