SAKSHITHA NEWS

మన విశాఖ-మన రాజధాని

వికేంద్రీకరణకు మద్దతుగా “విశాఖ గర్జన”కు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉత్తరాంధ్ర JAC పిలుపు మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల అభివృది కొరకు వికేంద్రీకరణకు మద్దతుగా మరియు విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవటానికి ‘’విశాఖ గర్జన’’ పేరుతో భారీ ర్యాలీ కావున ఉత్తరాంధ్ర అభివృద్ది కొరకు మన వాణిని వినిపించటానికి నాలుగు మండలాలు గల ప్రజలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుబయలుదేరారు.


SAKSHITHA NEWS