కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పోలీసులు వీటిని గుర్తించారు. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లతోపాటు ఇతర…

ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్

ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?: జగన్ పై షర్మిల ఫైర్ ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే.. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్న షర్మిల రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపాటు…

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో…
Whatsapp Image 2024 01 31 At 1.25.06 Pm

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి

కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసు స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు…
Whatsapp Image 2024 01 20 At 6.16.29 Pm

రాజధాని లోని తుళ్లూరులో అంగన్వాడీల రాస్తారోకో

రాస్తారోకోకి సహకరించిన స్థానిక ప్రజలు, వాహనదారులు 40 వ రోజు కుచేరిన అంగన్వాడీల సమ్మె నాలుగవ రోజుకు చేరినవిజయవాడలోఅంగనవాడి నేతలు చేపట్టిన నిరవధిక దీక్షలు నిరవధిక దీక్షలతో క్షీణిస్తున్న అంగన్వాడి నేతల ఆరోగ్యాలు ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం దళితులు,బలహీనవర్గాలు,…

రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు తగలపడుతున్న ఫ్లాస్టిక్ పైపుల నిల్వల డంప్ కాలి బూడిద అవుతున్న రాజధాని నిర్మాణ సామగ్రి ప్రమాదానికి గల కారణం తెలియాల్సి…

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు అయినా సందర్భం గా బాపట్ల జిల్లా సి.పి.ఐ పార్టీ సంఘీభావం బాపట్ల పట్టణంలో సీ.పీ.ఐ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరులు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రక్రియకు కంకణం కట్టుకొని పాలన…

రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద…

మన విశాఖ-మన రాజధాని

మన విశాఖ-మన రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా “విశాఖ గర్జన”కు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉత్తరాంధ్ర JAC పిలుపు మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి…

You cannot copy content of this page