ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు
సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీజేపీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్
Related Posts
టి.జి.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవల విస్తరణ
SAKSHITHA NEWS టి.జి.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవల విస్తరణ….. సాక్షిత,ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బస్టాండ్ లకే పరిమితమైన లాజిస్టిక్ సేవలను గత నెల రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరిగిందని…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి…