SAKSHITHA NEWS

మునుగోడు ప్రజా దీవెన సభకు తరలిన మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ శ్రేణులు
* సాక్షిత : మునుగోడులో జరుగనున్న కేసీఆర్ సార్ ప్రజా దీవెన సభకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో వేలాది మంది తరలివెళ్లారు. శంభీపూర్, సుభాష్ నగర్, చింతల్ లలో ర్యాలీ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు*.


SAKSHITHA NEWS