SAKSHITHA NEWS

సాక్షిత : వెనుకబడిన వర్గాలను ఏకం చేసి రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రవీంద్రభారతిలో నిర్వహించిన పాపన్న372 వ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్

గత ప్రభుత్వాలు పాపన్న ను చరిత్రలో లేకుండా చేశాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో పాపన్న జయంతిని ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తుంది

లండన్ లోని కేం బ్రిడ్జి విశ్వ విద్యాలయంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు చరిత్రను పొందుపర్చారు

కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారు ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రభుత్వ లక్ష్యం

చరిత్రలో నిలిచిన అనేక మంది మహానీయులను తెలంగాణ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది


SAKSHITHA NEWS