మొహర్రం పర్వదిన సందర్భంగా షకీల్ లడ్డు ఆధ్వర్యములో పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు

Spread the love

మొహర్రం పర్వదిన సందర్భంగా షకీల్ లడ్డు ఆధ్వర్యములో పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు.
త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ, జాతి కుల,మతాలకతీతంగా జరుపుకునే పండుగ మొహర్రం..ఈ పండుగ సందర్భంగా ప్రజలకు ఉచిత పంచే షర్బత్ పంపిణీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు.

అనంతరం పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఏర్పాటు చేసిన పీర్లను శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దర్శించుకోవడం జరిగింది

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page