అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వాణి భర్త ఇటీవల అకాల మరణం చెందారు. అలాగే జనప్రియ నగర్ కు చెందిన మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ ఇటీ వల రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుదీన్ డివిజన్ లోని నాయకులతో కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది.
టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వాణి భర్త ఇటీవల అకాల మరణం చెందారు
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…