
టీడీపీ నేత కొండల వెంకటేశ్వరరావు మృతి.
పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు,
జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొండల వెంకటేశ్వరరావు ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కవులూరు గ్రామానికి విచ్చేసి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app