రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్, షర్మిల, విజయమ్మ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ ఒకటి వైరలవుతోంది. ఈ లేఖలో.. ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నీ చర్యలన్నీ నన్ను బాధించాయి. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగింది. అన్నగా రూ.200 కోట్లు ఇచ్చాను. నా ఆస్తులతో వారసత్వంతో సంబంధం లేదు.’ అని రాసుకొచ్చారు.
రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
Related Posts
” నెల్లూరులో కదంతొక్కిన జనం”
SAKSHITHA NEWS నెల్లూరులో కదంతొక్కిన జనం” వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చి, విజయవంతం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…
హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట
SAKSHITHA NEWS హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్ నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు.. అప్పటి వరకు…