పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తివిద్య అధ్యాపకులు డాక్టర్ జి.సతీష్ 15 మంది పేదింటి విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఉచితంగా పపంపిణీ చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ పెరుమల్ల యాదయ్య మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గత సంవత్సరం ఈ సంవత్సరం పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు బహుకరించడం హర్షణీయమని అన్నారు. తాను ఇదే విషయమై సతీష్ మాట్లాడుతూ సంపాదిస్తున్న దాంట్లో కొంత పనిచేస్తున్న వ్యవస్థలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సహాయం చేయడం నాకు తక్కిన మంచి అవకాశం గా భావిస్తున్నానని తెలిపారు. దుస్తువుల దాతలకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్
Related Posts
పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ.
SAKSHITHA NEWS పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పి.డి.ఎస్.యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పి.డి.ఎస్.యు (50 వసంతాల) అర్ధ శతాబ్దోత్సవ సభల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం…
డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం..
SAKSHITHA NEWS డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం…సాక్షిత మల్కాజిగిరి :మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే…