రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 37 లక్షల 12 వేల రూపాయల విలువగల చెక్కులను రాయికల్ పట్టణం లో అర్ అర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హను మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, పాక్స్ చైర్మన్ లు దీటి రాజిరెడ్డి,రాజలింగం,సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, గన్నె రాజీరెడ్డి,రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి,నారాయణ గౌడ్,మోహన్ రావు,సురేందర్ నాయక్,
తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,వివిధ హోదాల్లో మాజీ ప్రజా ప్రతినిదులు, నాయకులు,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…