MLA Madhavaram Krishna Rao review meeting at Kukat Pally MLA camp office
కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం
సాక్షిత : గత ప్రభుత్వం లో 65 కోట్ల రూపాయలతో అభివృధి పనులకు శంకుస్థాపన – ఎమ్మెల్యే కృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృధి శూన్యం – కృష్ణారావు
శంకుస్థాపన జరిగి టెండర్లు జరిగిన అభివృధి పనులకు పట్టించుకోని అధికారులు – ఎమ్మెల్యే కృష్ణారావు
అభివృధి పనుల్లో జాప్యం జరిగితే రోడ్డుపై ధర్నా చేయటానికైన సిద్ధం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
![కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం 2 WhatsApp Image 2024 06 19 at 15.02.05](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-15.02.05-1024x576.jpeg)