బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం

Spread the love

బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ,ఐ‌టి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ఎం‌ఎల్‌సి మహేందర్ రెడ్డి , ఎం‌ఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్ ,ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ,నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్ధి,టి‌పి‌సి‌సి ఉపాధ్యక్షులు మల్లు రవి ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి మరియు ముఖ్య నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించిన *టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *

Related Posts

You cannot copy content of this page