కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆఫీస్ నందు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు

Spread the love

బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి మరియు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి , జిల్లా ప్రధానకార్యదర్శి డి విగ్నేష్ మున్సిపల్ అధ్యక్షులు ఏ మల్లేష్ యాదవ్ జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి నాయకులు డి ప్రభాకర్ రెడ్డి ఏ శ్రీనివాస్ యాదవ్ వెంకటేష్ నాయక్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణలో ఒక గొప్ప నాయకులు మన ఈటల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి అగ్రనాయకులు అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల ఎదురించి ఒంటరిగా అసెంబ్లీలో పోరాడిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి నిత్యం వారి నివాసంలో ఒక దేవాలయం లాగా ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఆకలి తీర్చే వ్యక్తి నేడు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రధాన సైనికులుగా మన ముందుకు వస్తున్నారు కావున మోడీగారికి మద్దతుగా దేశం పటిష్టత కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీడియా తరపున కోరుకుంటున్నానన్నారు

Related Posts

You cannot copy content of this page