మార్చి 6వ తేదీ నాటికి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు..

Spread the love

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన.._*
-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
మార్చి 6వ తేదీ నాటికి పనులను అని పూర్తికావాలి అధికారులను నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.. మార్చి 8వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు..

కోటప్పకొండకు వద్ద జరుగుతున్న పనులను మార్చి 6వ తేదీ నేటికీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు..ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ , డీఎస్పీలు, జమీందారు , ఆలయ ఈవో మరియు పలువురు జిల్లా ఉన్నతాధికారులు, సి.ఐలు, ఎస్సైలు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటప్పకొండ బోర్డు చైర్మన్ మరియు కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఎంపీపీ, జడ్పిటిసి, వైస్-ఎంపీపీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page