15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడు

Spread the love

15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చ్ 3న వైఎస్ఆర్సీపీ సిధ్ధం సభ: అనిల్ కుమార్ యాదవ్

వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి అని. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నాం అని అన్నారు. గత మూడు సిధ్ధం సభలకు వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు – నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

Related Posts

You cannot copy content of this page