ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాల్లో ముందుండే

Spread the love

ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాల్లో ముందుండే……. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి మరొకసారి తన సేవా భావాన్ని చాటుకోవడం జరిగినది.

అన్నా అంటే నేనున్నా అంటూ ఎల్లప్పుడు సహాయ కార్యక్రమాల్లో ముందుండే సొంటిరెడ్డి పున్నారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ సంహిత ఎంక్లేవ్ లో నివసిస్తున్న సత్యనారాయణ రాజేష్ కూతురు సంస్కృత బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలుసుకొని మానవతా దృక్పథంతో ఇవాళ తన కూతురు హేమ శ్రీ పుట్టిన రోజు పుట్టినరోజుకు అయ్యే ఖర్చులను బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి పాప సంహితకు వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు సహాయం చేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య , వెంకటరామిరెడ్డి రాజారెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page