SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఇజాస్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్, ప్రశాంత్, శ్రీకాంత్, అస్లాం ఉన్నారు.


SAKSHITHA NEWS