![ఎమ్మెల్సీ, శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 1 WhatsApp Image 2024 02 07 at 1.13.59 PM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-1.13.59-PM-300x300.jpeg)
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![ఎమ్మెల్సీ, శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.. 2 WhatsApp Image 2024 02 07 at 1.13.59 PM](https://sakshithanews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-1.13.59-PM-1024x683.jpeg)