SAKSHITHA NEWS

జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం కావేలి గ్రామం ముందు శ్రీ సంగమేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు అంజి రెడ్డి మరియు వారి సతీమణి బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి . ఈ కార్యక్రమంలో అనిల్ స్వామి, నరసింహ రెడ్డి, రాములు, కృష్ణన్న, మోహన్ రెడ్డి, నరసింహులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 20 At 3.19.33 Pm

SAKSHITHA NEWS